ఈరోజు దుబాయ్ లోని మన తెలంగాణ మరియు ఇతర రాష్ట్రాల కార్మికులకు కరోనా ప్రభావంతో తినడానికి ఆహారం లేక ఇబ్బంది పడుతున్నారని చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టరు జి రంజిత్ రెడ్డి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది వెంటనే స్పందించిన రంజిత్ రెడ్డి గారు అక్కడ ఉన్న సేవా సమితి ద్వారా వారికి 70 బస్తాల బియ్యం మరియు నిత్యావసర సరుకులను అందించేల ఏర్పాట్లు చేయడం జరిగింది.
నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్,
సౌత్ ఇండియా,
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.