నిత్యావసరాల సరుకులు పంపిణీ చేసిన సీనియర్ టిఆర్ఎస్ నాయకులు గుర్ల తిరుమలేష్.

0
254

కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా విధించిన లాక్ డౌన్ ను తూచ తప్పకుండా పాటించాలని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు గుర్ల తిరుమలేష్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి సమయంలో  పేదలకు, కూలీలకు పూట గడవని పరిస్థితి ఏర్పడింది ఈ విపత్కర పరిస్థితుల్లో తనవంతు బాధ్యతగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గులమోహర్ పార్క్ లో నివసిస్తున్నటువంటి పేద కుటుంబాలకు, దినసరి కూలీలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన
#టిఆర్ఎస్_సీనియర్_గుర్ల_తిరుమలేష్.

 

తెలంగాణ                                                        నల్లా సంజీవ రెడ్డి, బ్యూరో చీఫ్,                        సౌత్ ఇండియా, ఎన్ ఏ సి న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here