టిఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు 34 రోజులుగా నిరంతరాయంగా పేద ప్రజల ఆకలి తీర్చడంలో మనసుకు ఎంతో తృప్తినిస్తుంది.. శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..
మాదాపూర్/హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి నిరుపేద, వలస కూలీలకు ఇలాంటి క్లిష్టమైన సమయంలో ఎల్లపుడు అందుబాటులో ఉంటామని, ప్రజలెవ్వరు పస్థులు ఉండొద్దనేే ఏకైక ఉద్దేశంతో 34 రోజులుగా నిరంతరం రోజు సుమారు 3000 మంది నిరుపేద ప్రజలకు, వలస కూలీలకు సామాజిక బాధ్యతగా మధ్యాహ్నం బోజనాలను ఉచితంగా దాతల సహాయంతో మరియు సొంత ఖర్చుతో అందించడం జరిగుతుందని, సామాజిక బాధ్యతగా టిఆర్ఎస్ కార్యకర్తలు నిరుపేద ప్రజలకు భోజన పొట్లాలను అందించడం జరుగుతుందని తెలిపారు..
నేటి నుంచి హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని హఫీజ్ పేట్ వార్డ్ కార్యాలయం నందు రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద ప్రజలకు అన్నపూర్ణ క్యాంటీన్ ద్వారా ఉచితంగా మధ్యాహ్నం బోజనాలను అందించడం జరుగుతుందని తెలిపారు..
ఈ కార్యక్రమంలో బాలింగ్ యాదగిరి గౌడ్, వార్డ్ సభ్యులు కనకమామిడి వెంకటేష్ గౌడ్, భాస్కర్ గౌడ్, రాజు రజక్, చిన్నబాబు గౌడ్, సంతోష్ గౌడ్, సుధాకర్ ముదిరాజ్, కే.సాయిగౌడ్, నరేశ్, సృజన్ గౌడ్, యన్.అరవింద్ గౌడ్, జీ. సాయి గౌడ్, స్వామి తదితరులు నిరుపేదలకు భోజనం అందించారు…
నేటి దాతలు కృష్ణ కాలనీ శ్రీ సాయి గణేష్ టెంపుల్ కమిటీ, శ్రీనివాస్ రావు, భూపతి రెడ్డి, వి.భాస్కర్, రాదమ్మ, బాబ్జి, మాతృ శ్రీ కాలనీ సభ్యులు శ్రీ.భాస్కర్ రెడ్డి గారు, శ్రీ.శ్రీనివాస్ గారు, యాక్టర్ శ్రీ.జీవన్ గారు, కోవిడ్-19 కరోనా హెల్ప్ డెస్క్ టీమ్, మరియు జనప్రియ ఫేస్-1 ప్రవీణ్ గౌడ్ గారు 1400 మందికి భోజన పొట్లాలను అందించారు..
నిరుపేదలకు బోజనాలను అందించిన కార్యక్రమంలో జయరాజ్ యాదవ్, రహీం, శ్యామ్, మహేష్, చోటేమియా, ననయిమ్, సలీం, బాబూమియా, కృష్ణ యాదవ్, మునఫ్ ఖాన్, నర్సింగ్ రావు,సర్దార్, జకీర్, సోల్ గ్రూప్ అయ్యప్ప కమిటీ శ్రీనివాస్ గురు స్వామి,సుబ్రహ్మణ్యం, శ్రీనివాస్ రావు, గవాస్కర్, రమేష్, ప్రవీణ గౌడ్, హనుమంతు, రాము, వేణు, ఆనంద్, నర్సింగ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు…
నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.