పేద ప్రజల ఆకలి తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.. శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్.

0
302

హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని జనప్రియ ఫేస్-1 సోల్ గ్రూప్ అయ్యప్ప శ్రీనివాస్ గురు స్వామి,సుబ్రహ్మణ్యం, శ్రీనివాస్ రావు, గవాస్కర్, రమేష్ప్ర వీణ్ గౌడ్,హనుమంతరావు, చలపతిరావు, రాము, వేణు, ఆనంద్, నర్సింహ, కృష్ణ నిరుపేద ప్రజలకు భోజన పొట్లాలను అందించారు..

మాదాపూర్ డివిజన్ పరిధిలోని చంద్ర నాయక్ తండా,శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు మరియు ఆదిత్య నగర్,భిక్షపతి నగర్, ఖానమెట్ నందు అన్నపూర్ణ క్యాంటీన్ ద్వారా కరోనా లాక్ డౌన్ సమయంలో ప్రజలకు నిత్యం భోజనాలు అందించడం జరుగుతుందని అన్నారు మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్.

కార్పొరేటర్ గారు మాట్లాడుతూ..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎంతో మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు, రోజు వారీ కూలి పనులు చేసుకునే నిరుపేద ప్రజలకు బోజనాలను జి.హెచ్.ఎం.సి ద్వారా అందించడం జరుగుతుందని, అదేకాకుండా ఈరోజు దాతలు శ్రీనివాస్ గారు భోజన పొట్లాలను మరియు కోవిడ్ 19 హెల్ప్ డెస్క్ (ఐ.టి)టీమ్, శ్రీ.భాస్కర్ రెడ్డి గారు, యాక్టర్ జీవన్ గారు భోజనాలను కార్పొరేటర్ గారికి అందించారు..

హఫీజ్ పెట్/మాదాపూర్ డివిజన్ పరిధిలో అనేక చోట్ల నిత్యంలాగే 3000 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది, దాతలు అందించిన ఆహార పొట్లాలను మరియు భోజనాలను హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని ప్రకాష్ నగర్ నందు,ఓల్డ్ హఫీజ్ పెట్ గుడిశెలో ఉండే ప్రజలకు మరియు మాదాపూర్ డివిజన్ పరిధిలో ఆదిత్య నగర్, సుభాష్ నగర్, కృష్ణ కాలనీ, ఖానమెట్, ఇజ్జత్ నగర్, గుట్టల బేగంపేట నందు ప్రజలకు స్థానిక టిఆర్ఎస్ నాయకులు అందించారు..
ప్రజలకు భోజనం అందించిన కార్యక్రమంలో జయరాజ్ యాదవ్, వార్డ్ సభ్యులు వెంకటేష్ గౌడ్, రహీం, ప్రవీణ్ గౌడ్, కృష్ణ యాదవ్, మహమ్మద్ అజీద్దీన్, శ్యామ్, బాబూమియా, సలీం, మునాఫ్ ఖాన్, షైబజ్, నర్సింగరావు, సర్వర్, మహేష్, చోటేమియా, నయిమ్, వెంకట్ రెడ్డి, సుధాకర్, కృష్ణ నాయక్, కృష్ణా తైలి, షేకిల్, తైలి గిరి, బుజ్జమ్మ తదితరులు పాల్గొన్నారు..

తెలంగాణ
నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
సౌత్ ఇండియా
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here