లాక్డౌన్ సందర్భంగా ఈరోజు జనప్రియ అపార్టుమెంట్స్ సోలో అయ్యప్ప గ్రూప్ సహకారంతో వంద మందికి ఆహార ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో రవి గౌడ్, వరప్రసాద్, జైపాల్ రెడ్డి, ఇ నాగేశ్వరరావు తదితరులు పాల్గొనారు
నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.