*సామాజిక బాధ్యతగా,దాతలు అందించిన నిత్యావసర వస్తువులు ప్రజలకు పంపిణీ చేసిన GHMC మాధాపూర్ డివిజన్ కార్పోరేటర్ శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..*
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే.దీంతో,ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు.
గత వారం రోజులుగా ఇళ్లలో మగ్గుతున్న పేద కుటుంబాలకు కాస్త ఉపశమనం కలిగించారు మాదాపూర్ కార్పోరేటర్ శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు.ఈరోజు మాదాపూర్ డివిజన్ పరిధిలోని కాకతీయ హిల్స్ కాలనీలో నివాసముండే పారిశ్రామికవేత్త శ్రీ.రుపేష్ అగర్వాల్ గారు 100 కుటుంబాలకు వారం రోజులు సరిపడా బియ్యం,పప్పు రేషన్ కార్డు లేని వారికి అందించాలనే ఉదేశంతో కార్పొరేటర్ గారిని సంప్రదించి వారికి అందించారు,అనంతరం మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ గారు మాదాపూర్/హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్,నవభారత్ నగర్,దీప్తి హిల్స్,సుభాష్ నగర్,ఓల్డ్ హఫీజ్ పెట్ యూత్ కాలనీ,ఎల్లమ్మ బస్తి నందు నిరుపేద 100 మందికి నిత్యావసర వస్తువుల ప్యాకెట్లను అందించారు..
*కార్పొరేటర్ గారు మాట్లాడుతూ..*
టిఆర్ఎస్ ప్రభుత్వం అందించే సరుకులను కూడా రేషన్ కార్డ్ ఉన్నవారందరికి అందిస్తామని ఆయన ఈ సందర్భంగా ప్రజలకు తెలిపారు…మానవతా దృక్పథంతో ఎంతో మంది నిరుపేద ప్రజలుకు సామాజిక బాధ్యతగా నిత్యావసర వస్తువులు అందిస్తున్నారని,ఒకరికొకరు సామాజిక దూరంతో ఉండాలని,అవసరం ఉంటే తప భయటకి రావ్వొద్దని,పార్టీలకు అతీతంగా ప్రజలు ఏదైనా పేద ప్రజలకు అందించాలంటే వారుకుడా చేతికి గ్లావ్సలు,ముతూకి మాస్కలు పెట్టుకోవాలని కోరారు..
Nalla Sanjeeva Reddy
Chief Bureau
SOUTH INDIA
NAC NEWS CHANNEL…