సిద్ధిపేట : కరోనా నివారణకు ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

0
231

జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని మంత్రి నివాసంలో శుక్రవారం ఉదయం కోమాండ్ల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో 200 మాస్కులను(N95)మంత్రికి అందించగా, వాటిని సిద్ధిపేటలో దంత వైద్యులకు మంత్రి చేతుల మీదుగా అందజేశారు.

ఈ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగా రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, దంత వైద్యులు అభిరామ్, సుడా డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

నల్లా సంజీవ రెడ్డి తెలంగాణ
స్టేట్ బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here